Listen to this article

జనం న్యూస్ 18 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి

భీమారం మండలకేంద్రo లోని కుమ్మరి వాడకు చెందిన గొల్లపల్లి మహేష్ 28తండ్రి నారాయణ మరణించడం జరిగింది.మృతికి సంతాపం తెలుపుతూ జర్నలిస్టుగా జనం మధ్యన తిరుగుతూ అన్యాయాన్ని అరికడుతూ సమస్యలపై ముందుచూపు ఉన్న వ్యక్తిని కోల్పోయినo అనే ఆవేదన చెందుతూ హృదయం చెల్లించిపోయి సాయంగా కాంగ్రెస్ యువనేత వేల్పుల శ్రీనివాస్ దశదినకర్మ ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు25 కిలోల బియ్యం ఆర్థిక సహాయన్ని అందజేశారు