Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 18 (ముమ్మిడివరం ప్రతినిధి)


కాట్రేనికోన మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలో శ్రీ ఆణి విళ్ళ వెంకటరమణ సేవా ట్రస్ట్ తరఫున చలివేంద్రం ప్రారంభించారు.ఈ రోజున మజ్జిగనిచ్చినటువంటి దాతలు ఆణి విళ్ళ లక్ష్మీ జ్ఞాపకార్థం వారి భర్త రామకృష్ణ పరమహంస మరియు కుమారులు ఫణికాంత్ పవన్ కుమార్ దాహార్తులకుమజ్జిగ నిచ్చి ఉన్నారు.
ప్రతిరోజు వివిధ దాతల సహాయ సహకారాలతో మే నెలాఖరు వరకు చలివేంద్రం కొనసాగుతుంది.
సర్వేజనా సుఖినోభవంతు