Listen to this article

జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి.

ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల..నిజామాబాద్.. కేంద్రం ఆయుష్ –ఐసీడీఎస్.. ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రం లో అవగాహన సదస్సు నిర్వహించమని జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ గంగా దాస్ తెలిపారు. డాక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు రక్త హీనత న్యూట్రిషన్ ఆయుష్ రిమిడిస్ యోగ ద్వారా లాభాలు ఆరోగ్య కరమైన ఆహారం అంగన్వాడి పిల్లలకు మంచి ఆహారం యోగ నేర్పించాలని సాధారణ ప్రసవలకు ప్రతి రోజూ ఉదయం యోగ చేయాలని తెలిపారు. ఏ సీజన్ లో ఏ ఆహారం తీసుకోవాలని యోగ శిక్షకుల తో యోగ విన్యాసాలు చెపించారు ఈ కార్యక్రమం లో PHC డాక్టర్ డాక్టర్ శ్రీలత ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వర్ణ లత DPM వందన ఆయుష్ విభాగం ఫార్మశిష్ట్స్ న్యవనండీ పురు షో తం ఉమ్యప్రసాద్ యోగ శిక్షకులు స్వప్న విజయ ఈ రాజేందర్ రమేష్ అంగన్వాడి టీచర్లు గర్భిణీ స్త్రీలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .