Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్ జన్మదిన సందర్భంగా వారిని కూకట్ పల్లి మూసాపేట్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పూల బొకేను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు తెల్ల హరికృష్ణ వారితోపాటు పాత్రికేయ మిత్రులు రాకేష్, శ్యామ్, వెంకటేశం, రాజు, రమేష్ మరియు వారి శ్రేయోభిలాషులు సంతోష్,అవినాష్, టింకు పైల్వాన్, శ్రీకాంత్, లీడర్ బాబు, రాజకీయ నాయకులు, అభిమానులు శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.