Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు గ్రామ పంచాయతీ నందు ఇ.వేస్ట్ అనే అంశం పైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు మరియు ర్యాలీ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యం.సుభాషిణి, ఎంపిడిఓ రాధాకృష్ణన్,ఇఒఆర్డీ సునీల్ పంచాయతీ రాజ్ డి ఇ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు,హైస్కూల్ హెడ్మాస్టర్ రౌఫ్ బాషా మరియు యం.రాము మండల స్థాయి అధికారులు, సచివాలయం సిబ్బంది, పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది,డ్వాక్రా మహిళలకు, ఉపాధి సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు