Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం


మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో తుడుం వెంకటేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ బుజ్జన్న ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానం చేశారు మండల కేంద్రంలో ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రమైన శా అంబేద్కర్ భవనం లేకపోవడం చాలా దురదృష్టకరం. మండలానికి అంబేద్కర్ భవనం రావడం సంతోషం. పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపెల్లి రవీందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం నిర్మాణ చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హామీ ఇవ్వడం జరిగింది.. ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో ముక్కెర ముఖేష్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి. తుడుం వెంకటేష్ ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షులు
మామిడి భాస్కర్ మాదిగ శాయంపేట ఎం ఎస్ పి మండల అధ్యక్షులు. మారపల్లి చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి. పోతుగంటి రజినికర్ మాదిగ మాజీ మండల అధ్యక్షులు
కొమ్ముల పరమేష్ ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు. రంగు బాబు మాదిగ ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు . పోతుగంటి సాంబ రాజ్
ఎం ఆర్ పి ఎస్ పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు