Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 20 ముమ్మిడివరం ప్రతినిధి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి రాజమ్మ తల్లి తీర్థం సందర్భంగా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామంలో రాజమ్మ తల్లి అమ్మవారికి చీర సారే సమర్పించడం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ కంకటాలరామం దంపతులు చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామంలోని ఆర్యవైశ్య ప్రముఖులు అయినటువంటి