Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, వేములూరుపాడు గ్రామంలో “మేకల రాములు” దశదిన కార్యక్రమునకు కోలీ ముదిరాజ్ యువజన రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబు హాజరు కావడం జరిగినది. మేకల రాములు కుమారుడైన మేకల రామ కోటేశ్వరరావుని కలిసి పరామర్శించడం జరిగినది. అలాగే మేకల రాములు గారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పలువురు ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు