Listen to this article

జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ.

నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లోని ఆదర్శపాఠశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో
పీ యం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాలలో విద్యార్థులు మిశ్రమ ఫలితాలు సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో పరీక్షకు 94మంది విద్యార్థులు హాజరై 65% ఉత్తీర్ణత సాధించారు.
అలాగే మొదటి సంవత్సరంలో 110 మంది విద్యార్థులు పరీక్షకు హాజరై 20% ఉత్తీర్ణత సాధించారు.
CEC ద్వితీయ సంవత్సరంలో G. అంజలి 920/1000. G. నితిన్ 910/1000. MPC ద్వితీయ సంవత్సరంలో
E.గంగ భవాని 914 /1000. P.శ్రీనిధి 894/1000. BIPC ద్వితీయ సంవత్సరంలో T. హరి ప్రసన్న 915/1000.
K. మేఘన 879/1000. ప్రథమ సంవత్సరంలోCEC మొదటి సంవత్సరం నుండి O.ప్రవీణ 364/500
B.వైశాలి 323/500 MPC మొదటి సంవత్సరం నుండి S. సంయుక్త 352/470 D. సుమలత 317/470
BIPC మొదటి సంవత్సరం నుండి T. శృతిక 381/440 T. దివ్యశ్రీ 330/440 M. గంగోత్రి 330/440
మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.