

బిచ్కుంద ఏప్రిల్ 27 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రం నుండి చలో వరంగల్ సభకు మండలం నుండి భారీ ఎత్తున గులాబీ నాయకులు బయలుదేరా రు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ ఎత్తున గులాబీ నాయకులు పాల్గొని తపన విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు బాలు మాజీ జడ్పిటిసి రాజు పట్టణ అధ్యక్షులు ఆవారా శ్రీనివాస్ దర్పల అశోక్ ధర్పల్లి సంజు బసవరాజ్ పటేల్ బొమ్మల్ లక్ష్మణ్ డాక్టర్ రాజు ఎన్ శ్రీనివాస్ అశోక్ సాయిలు తదితరులు పాల్గొన్నారు