

జనం న్యూస్ ఏప్రిల్ 27 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలకు(14సంవత్సరాల విభాగం)ఎంపిక అవ్వి ఢిల్లీ వెళ్తున్న కోటుం కుమార్ చందు శ్రీధర్ ని అభినందించిన వైస్సార్ సీపీ నాయకులు వంటెద్దు వెంకన్నాయుడు. ఢిల్లీలో మే 5వ తేదీన జరగబోవు స్కేటింగ్ పోటీలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి ఎంపికైన కుమార్ మంచి విజేతగా తిరిగి రావాలని నాయుడు అభినందించి ఆశీర్వదించారు.