

జనం న్యూస్ ఏప్రిల్ 27, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం
పరిగి పట్టణం లో, ఎల్కతుర్తి దగ్గర బిఆరెస్ 25వ రజతోత్స వ సభకు బీఆరెస్ పార్టీ జెండా ఎగరవేసి, జెండా ఊపి సభకు బయలుదేరిన బస్సులను ప్రారంభించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఇ సభకు పరిగి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో బయలుదేరిన కార్యకర్తలు, పార్టీ అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు, పరిగి నియోజకవర్గం నుండి వివిధ మండలాల నుండి, గ్రామాలనుండి పార్టీ అభిమానులు బయలుదేరారు.