

జనం న్యూస్. 29ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.
ఆదివాసి ఆత్మ బంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ గార్ల 1944-1946 నివేదిక పుస్తకాన్ని ఆత్మీయ తతో బహుకరించడం జరిగింది. ఆదివాసి పోరాట యోధుడు కుంరం భీమ్ 1940 సం,,లో మరణం అనంతరం స్వాతంత్రం రాకముందే.. ఆదివాసుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గ్రామాలను తిరుగుతూ స్థితిగతులపై పరిశోధన నివేదిక తయారుచేసి నిజం సర్కార్ కు మరియు భారత రాజ్యాంగ రూపకల్పనలో తన నివేదికను సమర్పించిన గొప్ప మానవతావాది మానవ శాస్త్ర పరిణామ వేత్త ప్రొపెసర్ హైమన్ డార్ఫ్ పుస్తకాన్ని మర్యాద పూర్వకంగా కలిసి పుస్తకాన్ని బహూకరించడం జరిగింది. కార్యక్రంలో మర్సు కొల జ్ఞానేశ్వర్ మాస్టర్ ఉన్నారు