Listen to this article

జనం న్యూస్ 18 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా —–కాంగ్రెస్ కు మరోసారి గుణపాఠం ఖాయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎంపి అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన . అరుణ ఆప్ అట్టర్ ప్లాప్ఢిల్లీలో పరిపాలన గాడి తప్పింది..ప్రజల అవసరాలు తీర్చడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ ఫెయిల్ అయ్యింది అందుకే అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారుఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఢిల్లీలో బీజేపీ విజయం ఖాయంఢిల్లీలో కేజరి్వాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది,, అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రివాల్ జైలుకు వెళ్లారు అలాంటి వాళ్లను ప్రజలు విశ్వశించరు కాంగ్రెస్ కు కౌంటర్ తెలంగాణలో పథకాలు అమలుపై రేవంత్ మళ్ళీ పాత పాటే పడుతున్నాడు ముంబై, హర్యానాలో చెప్పినట్లే ఇక్కడ అవే అబద్దాలు ఆడుతున్నాడు- ఢిల్లీ ప్రజలు రేవంత్ అబద్ధాలను విశ్వసించడం లేదు – ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసించే పరిస్థితిలో లేరు మరోసారి కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదు అసలిక్కడ వీళ్ళు ఏమిచ్చారు- పూర్తిస్తాయి రైతు రుణాలు మాఫీ చేసారా..- రైతు భరోసా ఇచ్చారా..నిరుద్యోగ భృతి ఇచ్చారా..మహిళలకు 2500 భృతి ఇచ్చారా..మరి ఈ ముఖం పెట్టుకొని ఢిల్లీలో వెళ్లి అబద్దాలు ఆడుతున్నారు ప్రచారంలో నేను సైతం – ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో నేను కూడా పాల్గొంటాను ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడంలో నా వంతు కృషి చేస్తాపాడిందే పాట…… నోట అన్నట్లుబీజేపీ, బి అర్ యస్ ఒక్కటే… అని ఇంకా ఎంతకాలం ఈ పాట పడతారు – ఈ పాట పాడే తెలంగాణలో కూర్చీ ఎక్కారు కదా కేసిఆర్ పై వ్యతిరేకతతో తప్పిదారి మీరు కూర్చీలో కూర్చున్నారుఅంతేతప్ప కాంగ్రెస్ పై ప్రేమతో ప్రజలు మీకు ఓట్లు వేయలేదు ఏమో.. ఎవరికీ ఎరుక ఇడి విచారణలో కేటీఆర్ కు ఏ ప్రశ్నలు అడిగారు అనేది బయట చెప్పకూడదు అయినా కేటీఆర్ చెప్తున్నారు అక్కడ అడిగింది కేటీఆర్ బయట చెప్పేది ఒక్కటేనా అనేది కూడా తెలీదు,తొందర ఎందుకు విచారణలో అన్ని బయటకు వస్తాయి గా లెట్స్ వెయిట్ సీ