Listen to this article

తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్

జనం న్యూస్, మే 2 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన షేకు సాదుల్లా కు 24000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, కొండనోళ్ళ నర్సింలు, దుబ్బాసి బాలయ్య, కర్రోల్ల నర్సింలు,శర్ధని మల్లేష్, అక్కారం నర్సింలు, ఊళ్లే కుమార్,గ్రామస్తులు తదితరులు కలసి అందజేశారు.