

బిచ్కుంద మే 1 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న కార్మికులు సాయిలు భూమయ్య ట్రాక్టర్ డ్రైవర్ గా సేవల అందిస్తున్నారు. మే డే సందర్భంగా స్థానిక మీడియా సోదరులు శంకర్ పటేల్, లక్ష్మణ్ పటేల్ శాలువాతో సన్మానించి స్వీట్లు పంచి పెట్టినారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది రాజు, సుగుణ తదితరులు పాల్గొన్నారు.