Listen to this article

జనం న్యూస్ మే 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

వివేకానంద నగర్ డివిజన్ వివేకానంద నగర్ కాలనీ లో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి కార్యదర్శి ఆర్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో మే డే కార్మికుల దినోత్సవం ఏర్పాటు కార్యక్రమానికి పారిశుద్ధ కార్మికులు మరియు కాలనీలో వివిధ పనులు చేసే కార్మికులు సమక్షంలో నిర్వహించడం జరిగింది పారిశుద్ధ్య కార్మికురాలు వెంకటమ్మ చే కేక్ కట్ చేయించి మిఠాయిలు కమిటీ సభ్యులు కాలనీవాసుల సమక్షంలో నిర్వహించడం జరిగింది అధ్యక్షులు పురేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు కర్షకులతో మేము ఎల్లప్పుడు కాలనీలో కలిసి మెలిసి పనులు చేయించుకుంటూ ముందుకెళుతున్నాం అలాంటి కార్మికులకు సన్మానం చేయటం మాకు ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాము కార్మికులను మేము సమాజంలో గౌరవించి అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చంగల్ రెడ్డి జి ప్రసాద్ మహేష్ రెడ్డి వెంకటేశ్వరరావు శ్రీధర్ నాగేందర్ రెడ్డి సూర్యనారాయణ శ్రీనివాస్ రెడ్డి కిషోర్ గ్రానైట్ సూర్యనారాయణ మూర్తి మాధవ్ లక్ష్మీనారాయణ కార్మికులు రవీందర్ నాయక్ అనసూయమ్మ శ్రీను భాస్కర్ సూరి గోవింద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పేరుపేరునా చేతులెత్తి నమస్కారాలు పురేందర్ రెడ్డి తెలిపారు