

జనం న్యూస్ మే ఒకటి( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కాట్రేనికోనలో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించారు శ్రీ విఘ్నేశ్వర తాపీ మేస్త్రీల యూనియన్ ప్రెసిడెంట్ బొక్క శ్రీను ఆధ్వర్యంలో కాట్రేనికోన మావుళ్ళమ్మ గుడి సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అయినాపురం డ్రాయిన్ వంతెన వద్ద జండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుంకర పవిత్రకుమార్, సుంకర బుజ్జి, చంద్రశేఖర్, గణేష్, దొమ్మేటి వెంకటేశ్వర్లు, రంబాల సుబ్రహ్మణ్యం, మీసాల బుల్లయ్య, పోలవరపు వెంకటరమణ తాపీ మేస్త్రీల కాట్రేనికోన మండల అధ్యక్షులు బడుగు భీమేష్ తదితరులు పాల్గొన్నారు