

జనం న్యూస్ మే ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం*ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వేట నిషేధ సమయంలో చేపల వేట మీద ఆధారపడిన కుటుంబాలకు అందించు మత్స్యకార భృతి 10,000 నుండి 20,000 పెంచిన సందర్భంగా”మత్స్యకార సేవలో” పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ కాట్రేనికోన మండలం బలుసు తిప్ప గ్రామంలో సుమారు 100 మెకనైజడ్ బోట్లతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించిన ముమ్మిడివరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు * ఈ కార్యక్రమంలో మాజీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగిడి నాగేశ్వరరావు, సంఘాని వెంకటేష్, దండుప్రోలు సత్యం…. లింగేశ్వరరావు
