

జనం న్యూస్ మే 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
అబివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు అన్నారు. వాంకిడి మండల కేంద్రం లోని మండోకర్ వాడలో ఉపాధి హామీ 4 లక్షల వీధులతో సీసీ రోడ్డు పనులను ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు శుక్రవారం ప్రారంబించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూఇప్పటివరకు వాంకిడి మండలానికి 85 కోట్ల నిధులతో వాంకిడి అభిరుద్ది పనులను చేశాము అన్ని వారు అన్నారుఅభివృద్ధే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నాము అన్ని వారు అన్నారు ఈకార్యక్రమం లో మండల అధ్యక్షులు నారాయణ,యువజన అధ్యక్షులు ప్రశాంత్, టౌన్ అధ్యక్షులు అనిల్, కిషన్ సెల్ అధ్యక్షులుగణేష్, మాజీ ఉప సర్పంచ్ పేంటు కాంగ్రెస్నాయకులు తదితరులు పాల్గొన్నారు
