

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 2 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
పట్టణము లోని రజక కాలనీలో వేంచేసియున్న ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన దశమ వార్షిక మహోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై స్వామివారిని దర్శించుకొని,విశేష పూజలు జరిపి తీర్థ ప్రసాదములను శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్
స్వీకరించారు.ఈ కార్యక్రమములో యర్రం శ్రీనివాస రెడ్డి, దండు కృష్ణారెడ్డి, నగరికంటి శ్రీకాంత్, తియ్యగూర ఈశ్వర్ రెడ్డి, తియ్యగూర నరేంద్ర రెడ్డి, ఒంటిపులి వెంకట్ తదితరులున్నారు.