Listen to this article

జనం న్యూస్; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి : వై.రమేష్ ;

3 మే శనివారం; వైశాఖ శుద్ధ పంచమి, శంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని. ఉదయం 10 గంటలకు పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.