Listen to this article

బిచ్కుంద మే 3 :- జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఆశోక్ సోదరుడి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిందే పాల్గొన్నారు

ఈ కార్యక్రమం లో బిచ్కుంద మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు,సొసైటీ వైస్ చైర్మన్ యాదరావు, రాజుల్ల గ్రామ మాజీ ఉప సర్పంచ్ హన్మంత్ పటేల్, పార్టీ అధ్యక్షులు రాజు పటేల్, కుషాల్ సార్, మాజీ సర్పంచ్ అరుణ్, హస్గుల్ మాజీ సర్పంచ్ మారుతీ పటేల్, మాజీ వైస్ ఎంపీపీ పుల్కల్ రాజ్ పటేల్, దర్పల్ సాయిలు, డాక్టర్ రాజు, బొమ్మల లక్ష్మణ్, నాల్చర్ శ్రీనివాస్, పోతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు