Listen to this article

జనంన్యూస్. 03. సిరికొండ. ప్రతినిధి.

జనగనణతో పాటు కులగనన ను ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పాలాభిషేకం సిరికొండ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మండల కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే కుల గణన జనగణన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది, ఈ యొక్క ఆర్డినెన్స్ ద్వారా అందరికీ కుల మతాలకతీతంగా అభివృద్ధి పలాలు అందుతాయని మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగనున చేసినప్పుడు బీసీ లో ఉన్నటువంటి ఉద్యమకారులు గాని ఎస్సీ లో ఉన్నటువంటి ఉద్యమకారులు గాని పెదవి విప్పకపోవడం దురదృష్టకరమని బీసీ లో ఉన్నటువంటి మైనార్టీల గురించి, ఎస్సీలో ఉన్నటువంటి క్రిస్టియన్ ల గురించి గానీ మాట్లాడకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనం. రాబోయే స్థానిక సంస్థలఎన్నికల్లో భాజపా అభ్యర్థులు తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలిచి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు, బాబురావు, రాజేందర్, ప్రభాకర్, గోవింద్, శంకర్, మధు, గంగారెడ్డి, లింబాద్రి, గోపి, రంజిత్ రెడ్డి, సతీష్, నవీన్, సాయి కుమార్, వడ్డెన్న, మారుతి, మహిపాల్, రాజు, సురేష్, గంగదాసు,