Listen to this article

జనం న్యూస్,మే03,


అచ్యుతాపురం:పిఆర్సీ-2022 సాధించిన విషయంలో రెస్కో డివిజన్ ఉద్యోగస్తుల తరపున నిలబడి పీఆర్సీ-2022 అమలుపరచడంలో సహకరించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్,పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు,అనకాపల్లి కొణతాల రామక్రిష్ణ , అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్,రెస్కో పిఐసీ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్,మేనేజింగ్ డైరెక్టర్ జీ.ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కి ముఖ్యంగా ఉద్యోగస్తుల సమస్యలు ప్రతిరోజూ వింటూ పీఆర్సీ -2022 సాధనలో సహకరించిన సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. రామకృష్ణకి, సంస్థ ప్రాజెక్ట్ ఇంజనీర్ జె. ప్రసాద్, సంస్థ పూర్వపు పిఐసి ఎం శ్యామల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏపీఈపీడి సిఎల్ సంస్థను అన్నివిధాలా శక్తి వంచనతో తనదైన శైలిలో నడిపిస్తున్న ఏపీఈపీడి సిఎల్ సీఎండీ పృథ్వీతేజ్ కృతజ్ఞతలు తెలుపుతూ సంస్థలో ఉన్న ప్రతీ ఉద్యోగస్తుడు తమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని లైన్ మాన్ కర్రి శ్రీనివాసరావు తెలిపారు.