Listen to this article

జనం న్యూస్, మే 4 (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం ప్రాములపర్తి విద్యానగర్ కాలనీలో మూడు రోజుల నుంచి
స్ట్రీట్ లైట్ రాక ఇబ్బంది పడుతున్న చూసి గ్రామ, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, కరెంట్ డిపార్ట్మెంట్ భాను, హెల్పర్ రామకృష్ణ, కు తెలపడంతో ఈరోజు ఉదయం, రిపేర్ చేయడం జరిగింది. పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీ కమిటీ హాల్ నుండి అంగన్వాడి స్కూల్ వరకు వీధిలైట్లు, విద్యానగర్, కాలనీలో రావడం జరిగింది.