

జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని గోవిందా పురం గ్రామానికి చెందిన దాసి శ్రావణ్ కుమార్ ను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రావణ్ కుమార్ ని బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కి మాజీ జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి కి, మండల నాయకులు గంగుల మనోహర్ రెడ్డి కి, మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి కి, రామ్ శెట్టి లక్ష్మారెడ్డి కి, మాజీ ఎంపిటిసి లకు, మాజీ సర్పంచ్లకు, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శిలకు, ఉపాధ్యక్షులకు,, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు, మండల యూత్ నాయకులకు, దాసి శ్రావణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు….