

జనం న్యూస్, మే 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ రైతు వేదికలో ఈ రోజు సిద్దిపేట డిసిసి అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి ,వంటిమామిడి మార్కెట్ చైర్మన్ విజయ మోహన్,పాములపర్తి మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి ,మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్,మలేష్ గౌడ్ రాయకంయాదగిరి,శంకర్ ,నర్సింలు,పద్మ నర్సింలు,క్రాంతి కుమార్,కిషన్,లక్ష్మణ్ మలేష్,స్వామి బాలకిషన్ తదితర గ్రామాల నాయకులు అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు


