

సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్:
సిద్దిపేట పట్టణo లోని పద్మశాలి సమాజం ఎన్నికలు ఈనెల 25 నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి మామిడాల గౌరీ మోహన్ తెలిపారు .ఈనెల 12 నుంచి నామినేషన్ పాత్రలు విక్రయించడం జరుగుతుందన్నారు .ఈనెల 25న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.