Listen to this article

జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి


శాయంపేట మండల కేంద్రంలో చౌరస్తా వద్ద భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ప్రజానాయకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా. జరుపుకున్నారు
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయణ రెడ్డి సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, మండల సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మేకల వెంకటేశ్వర్లు,సవాసి రమేష్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, పసుల ప్రవీణ్, చిలుకయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మేకల శ్రీనివాస్, మాజీ సర్పంచులు వలపదాస్ చంద్రమౌళి, బొమ్మకంటి సాంబయ్య, రఘుపతి రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి నందం, గడిపే విజయ్, ధైనంపల్లి సుమన్,పోతు రమణారెడ్డి, సావుళ్ళ కిష్టయ్య, నర్ర రాజు, ఆకుల లక్ష్మణ్, కల్వాల శ్యామాజీ, అట్ల తిరుపతి, రంగు మహేందర్,కొమ్ముల రాకేష్,కరుణ్ బాబు, పైండ్ల భానుచందర్, పైండ్ల శంకర్, ఫైండ్ల శ్రీనివాస్, కోగీల రవికిరణ్, కుతాటి రమేష్, మామిడి శంకర్, ప్రశాంత్, ఆదిరెడ్డి, నారాయణరెడ్డి, రామరాజు, రమేష్ ,మొగిలి,సుభాష్, వైద్యుల సాంబరెడ్డి, మస్కి సుమన్ ,నాగరాజు ,దేవయ్య, రేణిగుంట్ల సంతోష్ , కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు…..