

జనం న్యూస్ 20 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్ కృష్ణ పట్నాయక్
విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.
ఆయన్ను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ శనివారం పార్టీ కార్యాలయం కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ మంత్రి ముత్తంశెట్టి రాజీనామాతో ఆ ప్లీస్ను భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మజ్జి శ్రీనివాసరావు విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.