

మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్
జనం న్యూస్ 5 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను కాళేశ్వరం ప్రాజెక్ట్ సాగు నీళ్ల నిగ్గు తెల్చే నిజాలను సోమవారం రోజున పుట్ట మధు అధ్యక్షతన నీటి పారుదల శాఖ మాజీ చేర్మన్ తెలంగాణ జల వనరుల అభివృద్ధి సమస్త మాజీచైర్మన్ వీరమళ్ళ ప్రకాష్, మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధులు గా కాళేశ్వరం లో ఏడు నియోజకవర్గం ల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాళేశ్వరం సాక్షిగా కాంగ్రెస్ మోసలను ఎండ గట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ రక్షించు కోవడమే తెలంగా ప్రజల ఏకైక లక్షంగా. ఉండాలని చెంద్రబాబు చేతల్లో రేవంత్ రెడ్డి కీలు బొమ్మ కావడం వల్లనే తెలంగాణ నీళ్లు ఆంధ్ర కు తరలించడానికి చెంద్రబాబు మన్ననలు పొందడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్నరు రానున్న కాలం లో మూడు ప్రాజెక్ట్ లను కూల్చే కుట్ర జరుగుతున్న దని రౌండ్ టేబుల్ సమావేశంలో అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమం లో భీమారం మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కలగూర రాజకుమార్ మాజీ ఎంపీటీసీ ఆత్కూరి రాము, యువ నాయకులు దాసరి మణిదీపక్ పాల్గొన్నారు