Listen to this article

జనం న్యూస్ మే 05(నడిగూడెం )

మండల పరిధిలోని సిరిపురం గ్రామం లోని ప్రాథమిక పాఠశాల-2 ఆధ్వర్యంలో సోమవారం బడిబాట నిర్వహించారు. తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లించి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించవద్దని ఉపాధ్యా యులు కోరారు. ఫ్రీ బుక్స్, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, ఆహ్లాదకరమైన వాతావరణంతో నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు.ప్రధానోపాద్యాయులు బుర్రి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.