

జనం న్యూస్ మే 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండలం తేజపూర్ నుంచి ఇందని వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతల మాయంగా మారింది మారిందని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ తెలిపారు. ఈ గుంత వలన రాత్రిపూట అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి వేంటనే సమస్యను పరిష్కరించవలసిందిగా సీపీఎం పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.