Listen to this article

జనం న్యూస్ 06 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

సింహాచలంలో గోడ కూలి ఏడుగురు చనిపోయిన ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది. కమిటీ సభ్యులు నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో మంత్రులు అనిత, ఆనం రామనారాయణరెడ్డి సమావేశమయ్యారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.