

జనం న్యూస్ మే 06:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండలంలోనిదోంచందా గ్రామానికి చెందిన గోలి అంకిత w/o నరేష్ వయస్సు 24సంవత్సరాలు తేదీ 05-05-2025 రోజునా అనగా సోమవారం రోజునా షాప్ కు వెళ్తున్న అని చెప్పిఇంటి నుండి వెళ్లి మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు అని భర్త గోలి నరేష్ పిర్యాదు చేయగా కేస్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.ఎస్సై మాట్లాడుతూ ఎవరికైనా కనపడితే పోలీస్ స్టేషన్ కు తెలియజేయండి అని అన్నారు.