

బిచ్కుంద ఏప్రిల్ 6 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపగల్ మండలంలోని జగన్నాథ్ పల్లి గ్రామంలో మంగళవారం నాడు నాడు ఉదయం 7.00 గంటలకు బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటి అద్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీమతి కవిత ప్రభాకర్ రెడ్డి మరియు పెద్ద కోడపగల్ మండల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి మరియు శాంతాపూర్ మాజీ మం.పి.టీ.సి శ్రీ వెంకట్ రెడ్డి మరియు బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ,శ్రీ నాగ్ నాత్ పటేల్ , శ్రీ సాయిని అశోక్ , శ్రీ దేవకతే శ్రీహరి , శ్రీ లక్ష్మి రాజేశ్వర్ నరహరి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంజీవ్ ,మోహన్ , బన్సిలాల్ ,మరియు కాంగ్రెసు పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ సెక్రటరీ రాజ్ కుమార్ మరియు పశు వైద్యాధికారి శ్రీ మణి కుమార్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
