Listen to this article

జనం న్యూస్.మామిడి రవి కళ్యాణోత్సవం శాయంపేట మండల

కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం భూదేవి శ్రీదేవిలతో శ్రీ మత్స్యగిరి స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినారు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి దంపతులు తమ ఇంటి నుంచి పట్టు వస్త్రాలను తలంబ్రాలను మంగళ వాయిద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారికి సమర్పించినారు వేదమంత్రాల మధ్య దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి యాగ్నీకులు వీరవెల్లి వేణుగోపాల చారి స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించినారు గట్ల జయపాల్ రెడ్డి సరోజన దంపతులు కళ్యాణదాతగా నిర్వహించినారు కళ్యాణ అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు కళ్యాణ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్సేనారెడ్డి గట్ల భగవాన్ రెడ్డి జిన్నా కృపాకర్ రెడ్డి శివరామకృష్ణ రెడ్డి మనీష్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేశ్వరరావు చిందం రవి భాషని మార్కండేయ వినుకొండ శంకరాచారి డి సుమన్ వనం దేవరాజు మార్త సుమన్ దిండిగాల వంశి భాషను బాలకృష్ణ గిద్దె మారు సురేష్ రామ్ గోపాల్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు