Listen to this article

ముఖ్య అతిథి మార్కుక్ మండల్ ( బి.ఆర్.ఎస్) బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్

జనం న్యూస్, మే 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ ఎర్రవల్లి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కి రెండవ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన… మార్కుక్ మండల ( బి.ఆర్.ఎస్) బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్, శివార్ వెంకటాపూర్, దిలాల్ పూర్, మ్యాచ్ కి టాస్ వేసి మ్యాచ్ ని ప్రారంభించడం జరిగింది.ఈ టోర్నమెంట్ కి , 4000 రూపాయలు అందించడం జరిగింది. “ఎర్రవల్లి క్రికెట్ క్లబ్” క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ చేన్ రాజు కృష్ణ. కుమార్ యాదవ్, స్వామి, రమేష్, సలీం, ప్రశాంత్, తదితర క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.