

జనం న్యూస్ మే 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
నేరాలు అరికట్టడంతోపాటు పోలీసుల పనితీరుపై స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణతో బాలానగర్ పోలీస్ స్టేషన్ ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా టి.నరసింహ రాజు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ భారతీయ జనతా పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బి. రంగారావు బాలా నగర్ పోలీస్ స్టేషన్లో వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు… ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో చూపిన నిబద్ధతకు ప్రతిఫలంగా ఉత్తమ స్టేషన్ లో తెలిపారు. సిఐ నరసింహ రాజు నిబద్ధత, నిజాయితీ, సేవాభావాలకు ఇంత గొప్ప గుర్తింపు దక్కటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ పది మంది పోలీసు అధికారుల్లో బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.నరసింహ రాజు ఒకరు ఎంపికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో