

వేగ నిరోధక సూచనలు కరువు
జనం న్యూస్ 13 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
భీమారం మండలంలోని రాజీవ్ రహదారి బూరుగుపల్లి నుండి నర్సింగాపూర్ రోశయముల వద్ద ఆవడం వెళ్లే దారిలో రాజీవ్ రహదారి కల్వర్టు మూలమలుపులు, రహదారి దాటు దారిలో వేగనిరోధక సూచికలు కరువయ్యాయి దీనితో రాత్రిపూట వాహనదారులు వాటిని గమనించక ఢీకొని ప్రమాదాల బారిన పడుతు ప్రాణాలను కోల్పోతున్నారు వెంటనే రోడ్ల సంబంధిత అధికారులు వేగనిరోధక సూచికలు ఏర్పాటు చేయాలని ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేశారు