

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ఎస్సీ కమీషన్ ఛైర్మన్ పదవి ఇంత వరకు మాదిగలకు దక్కలేదని, కూటమి ప్రభుత్వంలో తప్పనిసరిగా మాదిగలకు అవకాశం ఇవ్వాలని ఇటీవల సిఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన MRPS అధినేత మంద కృష్ణ మాదిగ మంద కృష్ణ అన్నకు ఇచ్చిన మాట ప్రకారం ఈసారి మాదిగలకు ఎస్సీ కమీషన్ అప్పగించిన ముఖ్యమంత్రి. ఎట్టకేలకు ఎస్సీ కమీషన్ ఛైర్మన్ గా నియమితులైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కె. శామ్యూల్ జవహర్ కి శుభాకాంక్షలు.