

జనం న్యూస్ పత్రిక ప్రకటన స్పందన జనంన్యూస్14మే భీమారం మండల ప్రతినిధి
(కాసిపేట రవి) భీమారం మండలంలోని బూరుగుపల్లి నుండి గేర్రగూడెం మీదుగా దాంపూర్ వరకు రోడ్డు నిర్మాణం ఎన్నో రోజుల నుండి అసంపూర్తిగా నిలిచి పోయిన రోడ్డు నిర్మాణ పనులను చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి 3 కోట్ల 35 లక్షల సి ఆర్ ఆర్ నిధులతో పిడబ్ల్యుడి రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోడేటి రవి మాజీ జెడ్పిటిసిభూక్య తిరుమల లక్ష్మణ్ నాయక్ ఎంపీటీసీ పెద్దల రూపబాపు కొమ్మ అశోక్ యాదవ్ ఇసుక మల్ల శ్రీనివాస్ వేల్పుల శ్రీనివాస్ మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
