Listen to this article

జనం న్యూస్ మే 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


దాసరి రవిరాజు మెమోరియల్ క్రికెట్ టొర్నికి….. 10000 రూ,, వీరా మార్కెటింగ్ యాజమాన్యం
చోడిశెట్టి వీరబాబు జి అందించారు… ఈరోజు జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న శివ కి వీరబాబు జి వెంకన్న జి చేతుల మీదుగా మోమెంటో అందించడం జరిగింది దాసరి రవిరాజు మెమెరియల్ క్రికెట్ టోర్నీ కి విన్నర్ ప్రైజ్ మనీ 15000…రూ.. పటవల వాస్తవ్యులు నున్న అబద్ధం వారి కుమారులు నున్న శివన్నారాయణ జి అందిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు… మీ అజయ్ వర్మ