

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
లంచాం 30 వేల రూపాయలు తీసుకున్న విఆర్ఓ కోటేశ్వరరావు
ఎడ్లపాడు మండలంలో చేసినప్పుడు కూడా వీఆర్వో కోటేశ్వరరావు ఘన కార్యాలు ఎన్నో
స్థలాలు పొలాలు వివరణ అడిగినా కూడా తల బీరుసు సమాధానం తల పొగరుతో మాట్లాడుతున్న వైనం
మండల సర్వే ప్రకారం 492 కబ్జా భూమి ని 500-2 చెప్పుచు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న వైనం
మండలంలోని మురికిపూడి గ్రామంలో వీఆర్వో కోటేశ్వరరావు కబ్జాదారులకు అండగా నిలుస్తూ వారిచ్చిన లంచాలకు ఆశపడి ప్రభుత్వ భూములు స్మశానాలు సైతం వారికి అనుకూలంగా రిపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి అధికారులు ఉన్నంతకాలం ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఎక్కడి నుంచో వస్తారో మహానుభావులు లంచాలు ఆశపడి అడ్డగోలుగా అక్రమాలు చేస్తారు ఇలాంటి వారి వలన రెవిన్యూ వారికి చెడ్డ పేరు వస్తుంది కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ సర్వే నెంబర్ నే మార్చి చెబుతూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు ఆ స్థలంవాళ్లాదె కలెక్టర్ దర్జాగా స్మశానాన్ని కబ్జా చేసుకోమన్నారు, నిన్న మొన్న వచ్చి వీఆర్వో స్థానికులకు తెలుసా లేకపోతే నీకు తెలుసా ఎవడ్రా నువ్వు గ్రామస్తులకు తగాదాలు పెడదామనె నీ ముందు ఉన్న విఆర్వోలు ప్రభుత్వ భూమిని తేల్చి చెప్పారు నువ్వు సర్వే నెంబర్లు మార్చి మాయ చేస్తున్నావంటే వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకోకపోతే చేస్తున్నావ్ గ్రామ టిడిపి నాయకుడు చెన్నుపాటి నాగరాజు చెప్పాడంటవ్ ఏం చేయాలనుకుంటున్నావ్ మురికిపూడి గ్రామాన్ని నీలాంటి కీచక లంచగొండి అధికారులను వెంటనే తొలగించాలి ఎడ్లపాడు మండలం లో కూడా నీ చేతివాటం గురించి ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఘన కీర్తి కలిగిన విఆర్ఓ కోటేశ్వరరావు చాలు ఇక ఆపు నీ విన్యాసాలు ఆడవారితో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో లేని పక్షాన దెబ్బలు తింటావ్ జాగ్రత్త గ్రామస్తులు ఇలాంటి అధికారులను వెంటనే తీసివేయాలని ఎమ్మార్వో కి చెప్పడం జరిగింది ఇతనిపై అనేక రకాల సమస్యలు వస్తున్నాయి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇలాంటివారిని సస్పెండ్ చేయాలని వి ఆర్ ఓ ఉద్యోగానికి అర్హులు కాదని ప్రజలు కోరుతున్నారు