Listen to this article

జనం న్యూస్, మే 15, కుమార్ యాదవ్ జమ్మికుంట )


వీణవంక మండలం లోని బేతిగల్ గ్రామంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ కి క్రికెట్ కిట్టు కావాలని సాక్షి సీనియర్ జర్నలిస్ట్ పాపారావు దృష్టికి తీసుకుపోవడం తోనే వెంటనే స్పందించి అతిధి డెవలపర్ అధినేత, యువ నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి తో మాట్లాడగా వెంటనే రాకేష్ రెడ్డి రూ. 7వేల రూపాయలు పాపారావు ద్వారా యువత కు పంపించారు. రాకేష్ రెడ్డి కి “మా యువత తరుపున కృతజ్ఞతలు తెలిపారు. యూవత మాట్లాడుతూ.. ఎన్నో రోజులుగా క్రికెట్ బ్యాట్ల కోసం ఎదురు చూస్తుండగా “”మా యువత, కోసం బ్యాట్లు ఇప్పించినందుకు పాత్రికేయుడు పాపారావు కి కొమ్మడి రాకేష్ రెడ్డి కి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అన్నారు.