Listen to this article

.జనం న్యూస్ మే 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని గజవాహనంపై మచ్చర్లయ్య గుట్టపైకి వెళ్లిన శ్రీ మత్య్చగిరీశుడు తిరిగి దేవాలయాలకి చేరుకున్నారు అనంతరం నాగసముద్రం ఆలుక తీరుటలో భాగంగా సంకీర్తనలతో తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సామల బిక్షపతి అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి వల్పదసు వెంకటరమణ నాగరాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు….