

జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
కాళేశ్వరం సరస్వతి నది పుష్కర స్నానమాచరించిన వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి
12 ఏండ్లకు ఒక్కసారి వచ్చే సరస్వతి పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా,కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమంలో నేటి నుండి ప్రారంభం అయిన నేపథ్యంలో సరస్వతి ఘాట్ వద్ద బంధుమిత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పూజ కార్యక్రమం నిర్వహించి పుష్కర స్నానాలు చేసి, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు…..