Listen to this article

..నూతన వధూవరులను ఆశీర్వదించిన రేణుకుంట్ల సదయ్య

జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి


శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన రేణుకుంట్ల రవి సుగుణ కుమారుడు ప్రవీణ్ మౌనిక వివాహ మహోత్సవానికి పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రేణుకుంట్ల సదయ్య పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వీరితోపాటు బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు కొమ్ముల విజయ్ కుమార్ నాని, రేణుకుంట్ల కుమార్, గోవిందు రమేష్, ప్రవీణ్, సారంగపాణి, కొమ్ముల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు…..
.