

జనం న్యూస్. మే15. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ(బాలుర-1) గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ప్రవేశాల కొరకు గురువారం తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్. తారీఫ్ అన్సారి మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ కళాకారుడు కిరణ్ వరికిల్లా జీవిత చరిత్ర ఆధారంగా రచయిత కొండ మురళి రచించిన (క్రూసేడర్) పుస్తకాన్నిమైనార్టీ కమిషన్ చైర్మన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో. మెదక్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, జమ్లా నాయక్, నర్సాపూర్ మైనార్టీ బాలుర కళాశాల పాఠశాల ప్రిన్సిపల్, నసీమా షేక్. కొండ మురళి.గప్ఫార్. వివిధ విభాగాలు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
